Home/Tag: Andhrapradesh News
Tag: Andhrapradesh News
CM Chandrababu:‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’.. కుటుంబాలను ప్రోత్సహించే కొత్త పాలసీ
CM Chandrababu:‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’.. కుటుంబాలను ప్రోత్సహించే కొత్త పాలసీ

March 6, 2026

cm chandrababu announced a new policy:ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు కొత్త విధానాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో జననాల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రసవ సమయంలో రెండో బిడ్డ లేదా మూడో బిడ్డ పుట్టిన ప్రతి కుటుంబానికి ఒక్కో బిడ్డకు రూ.25 వేల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని సీఎం వెల్లడించారు.

AP and Tg Weather Update:తెలంగాణ, ఏపీలో ఎండల మోత… పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ
AP and Tg Weather Update:తెలంగాణ, ఏపీలో ఎండల మోత… పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ

March 5, 2026

ap and tg weather update:ఎండాకాలం ప్రారంభంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా అధికమవుతున్నాయి. ఇటీవల వరకు చలి తీవ్రతతో ఇళ్లలోనే గడిపిన ప్రజలు, ఇప్పుడు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ వేడి పెరుగుతుండటంతో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వినియోగం అధికమవుతోంది. షాపుల్లోకి వెళ్లి కూలర్లు, కండీషనర్లు కొనుగులు చేస్తున్నారు.

BR Naidu: "జగన్.. నీ భార్యతో కలిసి తిరుమల మెట్లు ఎక్కలేవు!".. బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు..!
BR Naidu: "జగన్.. నీ భార్యతో కలిసి తిరుమల మెట్లు ఎక్కలేవు!".. బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు..!

March 4, 2026

br naidu: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందుత్వం, శ్రీవారి పవిత్రతపై జగన్‌కు మాట్లాడే అర్హత లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

Janasena: పొత్తులో 21 సీట్లా? మాకు 70 ప్లస్ కావాలి.. జనసేనలో మొదలైన సీట్ల సెగ!
Janasena: పొత్తులో 21 సీట్లా? మాకు 70 ప్లస్ కావాలి.. జనసేనలో మొదలైన సీట్ల సెగ!

March 4, 2026

janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.వచ్చే ఎన్నికల్లో జనసేన కేవలం 21 స్థానాలకే పరిమితం కాదని, ఏకంగా 70కి పైగా సీట్లలో పోటీ చేస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు.

Road Accident Near Chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి
Road Accident Near Chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి

March 4, 2026

road accident near chittoor:చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కలకలం రేపింది. జిల్లాలోని చెన్నై జాతీయ రహదారిపై గంగవరం మండలం దండపల్లి క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Kinjarapu RamMohanNaidu:ఢిల్లీలో సమీక్ష.. భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్టు పనులకు వేగం
Kinjarapu RamMohanNaidu:ఢిల్లీలో సమీక్ష.. భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్టు పనులకు వేగం

March 4, 2026

kinjarapu rammohannaidu:ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన, రైల్వే శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పురోగతి, విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై వివరాలు తెలుసుకున్నారు.

Road accident in Eluru:బస్సును ఢీకొన్న బైకు.. స్పాట్‌లో ముగ్గురు మృతి
Road accident in Eluru:బస్సును ఢీకొన్న బైకు.. స్పాట్‌లో ముగ్గురు మృతి

March 2, 2026

road accident in eluru:ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెదవేగి మండలం జానంపేటలో ఓ బైకు అతివేగంతో కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే మృతి చెందారు. బస్సులో ఉన్న కొంతమందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

EAPset:ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. కొత్త తేదీలు ఇవే..?
EAPset:ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు.. కొత్త తేదీలు ఇవే..?

March 2, 2026

eapset:ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల సమర్పణ గడువును అధికారులు పొడిగించారు. ఈ విషయాన్ని కన్వీనర్‌ ఎన్. మోహన్‌రావు వెల్లడించారు. ఆలస్యరుసుము లేకుండా మార్చి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

Minister Srinivas:గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి శ్రీనివాస్
Minister Srinivas:గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి శ్రీనివాస్

March 2, 2026

minister srinivas:గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి వెల్లడించారు.

TTD Chairman BR Naidu:అసత్య ప్రచారాలకు భయపడను.. చట్టపరంగా చర్యలు తీసుకుంటా
TTD Chairman BR Naidu:అసత్య ప్రచారాలకు భయపడను.. చట్టపరంగా చర్యలు తీసుకుంటా

March 1, 2026

ttd chairman br naidu:తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ నాయుడు తనపై జరుగుతున్న దుష్ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణాల్లో ఇరుక్కున్న కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను తితిదే ఛైర్మన్‌గా నిస్వార్థంగా పనిచేస్తున్నప్పటికీ, కొంతమంది తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Speaker Ayyannapatrudu:బహ్రెయిన్‌లో ఇరాన్ క్షిపణి దాడులు.. తెలుగువారి భద్రతపై స్పీకర్ అయ్యన్న ఆరా
Speaker Ayyannapatrudu:బహ్రెయిన్‌లో ఇరాన్ క్షిపణి దాడులు.. తెలుగువారి భద్రతపై స్పీకర్ అయ్యన్న ఆరా

March 1, 2026

speaker ayyannapatrudu:ఇరాన్‌–ఇజ్రాయిల్‌ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయేల్, యునైటెడ్ స్టేట్స్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికాకు మద్దతు తెలిపిన దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించింది. బహ్రెయిన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రవాస తెలుగువారి యోగక్షేమాలను ఆరా తీశారు.

Mangalagiri:మంగళగిరి జనసేన ఆఫీసుపై దాడి.. భద్రతాసిబ్బందిపై చర్యలు
Mangalagiri:మంగళగిరి జనసేన ఆఫీసుపై దాడి.. భద్రతాసిబ్బందిపై చర్యలు

February 28, 2026

mangalagiri janasena office:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.ఈ ఘటన అనంతరం భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా విభాగానికి చెందిన ఐదుగురిపై చర్యలు తీసుకున్నారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి. పెంటారావుతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మాతృశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tirumala:తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం
Tirumala:తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం

February 28, 2026

tirumala:తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి, బయట క్యూలైన్లలో కూడా భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,952 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,414 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లకు చేరింది.

Murder in East Godavari:రాష్ట్రంలో మరో పరువు హత్య.. లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు.. రాళ్లతో కొట్టి చంపిన యువతి సోదరులు
Murder in East Godavari:రాష్ట్రంలో మరో పరువు హత్య.. లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడు.. రాళ్లతో కొట్టి చంపిన యువతి సోదరులు

February 27, 2026

murder in east godavari:ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పరువు హత్యలు పెరుగుతున్నాయన్న ఆందోళనల మధ్య తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ద్వారపూడి సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని యువతి సోదరులు రాళ్లతో కొట్టి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది.

Rain alert:తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
Rain alert:తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

February 26, 2026

rain alert for telugu states:రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వేసవి కాలంలో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు, ఈ సారి కాస్త ముందుగానే పడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Chandrababu:ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వండి.. చంద్రబాబు ఆదేశాలు జారీ
Chandrababu:ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వండి.. చంద్రబాబు ఆదేశాలు జారీ

February 25, 2026

cm chandrababu review:ప్రజారోగ్యానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో డయేరియా అంశాలపై అమరావతిలో సీఎం సమీక్ష నిర్వహించారు.

Visakhapatnam:విశాఖలో అనుమానాస్పద మృతి.. దుర్గ కేసు దర్యాప్తులో కొత్త కోణాలు
Visakhapatnam:విశాఖలో అనుమానాస్పద మృతి.. దుర్గ కేసు దర్యాప్తులో కొత్త కోణాలు

February 25, 2026

suspicious death in visakhapatnam:విశాఖపట్నం నగరంలోని అరిలోవ బాలాజీనగర్‌లో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. దుర్గ (33) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. లైఫ్ స్టైల్ స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్న దుర్గ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్యా? లేక హత్యా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

MLA Vamsikrishna Srinivas Yadav: విశాఖ బీచ్‌కు మౌళిక సదుపాయాలు కల్పించాలి: శ్రీనివాస్ యాదవ్
MLA Vamsikrishna Srinivas Yadav: విశాఖ బీచ్‌కు మౌళిక సదుపాయాలు కల్పించాలి: శ్రీనివాస్ యాదవ్

February 25, 2026

mla vamsikrishna srinivas yadav:విశాఖపట్నం బీచ్‌లో తగిన మౌళిక సదుపాయాలు లేకపోవడం వల్ల పర్యాటకులు ఇతర ప్రదేశాలకు, ముఖ్యంగా గోవా వంటి ప్రదేశాలకు వెళ్తున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

MP Gurumurthy:ఇండియా–ఆస్ట్రియా స్నేహబంధానికి నూతన దిశ: పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్‌లో ఎంపీ గురుమూర్తి
MP Gurumurthy:ఇండియా–ఆస్ట్రియా స్నేహబంధానికి నూతన దిశ: పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్‌లో ఎంపీ గురుమూర్తి

February 25, 2026

mp gurumurthy in the parliamentary friendship group:తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఇండియా–ఆస్ట్రియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకం భారతదేశం, ఆస్ట్రియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.

Andhra University: వందేళ్ల చరిత్రకు మత విద్వేషపు మకిలి.. కాషాయ నీడలో క్యాంపస్?.. విద్యార్థుల భవిష్యత్తుపై మతోన్మాద ముసురు!
Andhra University: వందేళ్ల చరిత్రకు మత విద్వేషపు మకిలి.. కాషాయ నీడలో క్యాంపస్?.. విద్యార్థుల భవిష్యత్తుపై మతోన్మాద ముసురు!

February 24, 2026

andhra university: ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా సాగుతున్న తాజా పరిణామాలు విద్యా వ్యవస్థలోని మౌలిక విలువలపై చర్చను లేవనెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయాలు అనేవి కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలు మాత్రమే కాదు, అవి రేపటి పౌరుల ఆలోచనా దృక్పథాన్ని, వైజ్ఞానిక స్పృహను తీర్చిదిద్దే జ్ఞాన కర్మాగారాలు.

Student commits suicide in Tirupati:మోహన్‌బాబు యూనివర్సిటీలో విషాదం.. బీటెక్ విద్యార్థిని సూసైడ్
Student commits suicide in Tirupati:మోహన్‌బాబు యూనివర్సిటీలో విషాదం.. బీటెక్ విద్యార్థిని సూసైడ్

February 24, 2026

student commits suicide in tirupati:తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎమ్‌బీయూలో బీటెక్ ఫైనర్ ఇయిర్ చదువుతన్న విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేస నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Actress Meenakshi Chaudhary:టీటీడీ సేవలపై నటి మీనాక్షి హర్షం.. ఎక్స్‌లో వీడియో పోస్టు
Actress Meenakshi Chaudhary:టీటీడీ సేవలపై నటి మీనాక్షి హర్షం.. ఎక్స్‌లో వీడియో పోస్టు

February 24, 2026

actress meenakshi chaudhary: నటి మీనాక్షి చౌదరి తిరుమల యాత్రపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. దర్శనం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి వచ్చిన అనంతరం ఆమె ఎక్స్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. తాను తిరుమలకు ఎన్నోసార్లు వచ్చినప్పటికీ, ప్రతి సారి కొత్త అనుభూతే కలుగుతుందని తెలిపారు.

CM Chandrababu:రాజమండ్రి కల్తీపాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష..
CM Chandrababu:రాజమండ్రి కల్తీపాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష..

February 23, 2026

cm chandrababu review of the rajahmundry kaltipala affair:ఏపీలోని రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో పలువురు ఆసుపత్రిలో చేరారు. వారిలో నలుగురు మృతి చెందారు. ఆదివారం ఇద్దరు మృతి చెందగా.. ఇవాళ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు విక్రియిస్తుండంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు.

IPS officer Sunil Naik arrested:డిప్యూటీ స్పీకర్ థర్డ్ డిగ్రీ కేసు.. సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్
IPS officer Sunil Naik arrested:డిప్యూటీ స్పీకర్ థర్డ్ డిగ్రీ కేసు.. సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్

February 23, 2026

ips officer sunil naik arrested:గతంలో రాఘురామకృష్ణరాజుపై నమోదైన 'థర్డ్ డిగ్రీ' కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని బిహార్‌లోని పట్నాలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Tirumala:తిరుమల క్యూలైన్‌లో భక్తురాలికి పాముకాటు.. ఆసుపత్రికి తరలింపు
Tirumala:తిరుమల క్యూలైన్‌లో భక్తురాలికి పాముకాటు.. ఆసుపత్రికి తరలింపు

February 23, 2026

tirumala:తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని తిరుమలలో క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. రూ.300 ప్రత్యేక దర్శన క్యూలైన్‌లో నిలుచున్న భక్తురాలు మౌనిక (27) పాము కాటు వేసింది.

Page 1 of 22(533 total items)