
March 19, 2026
chandrababu naidu:విజయవాడలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రాసంగించారు. ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచులు మన జీవితాల్లో ఉండే కష్టసుఖాలను సూచిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి మనిషి జీవితంలో ఆనందం, దుఃఖం, ఆశ, నిరాశ వంటి అనుభవాలు సహజమని, వాటిని సమతుల్యంగా స్వీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Read More



_1771141473963.png&w=1920&q=80)


_1769434654618.png&w=1920&q=80)
_1768218161845.png&w=1920&q=80)
_1767875057854.jpg&w=1920&q=80)

_1767616839850.png&w=1920&q=80)








