
March 20, 2026
new delhi:మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (dgca) భారతీయ విమానయాన సంస్థలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణలతో పాటు అమెరికా సైనిక చర్యల కారణంగా ఆ ప్రాంతంలో “పౌర విమానయానానికి అధిక ప్రమాదకర వాతావరణం” ఏర్పడిందని పేర్కొంటూ, 11 దేశాల గగనతలాలను పూర్తిగా నివారించాలని సూచించింది.
Read More






