
February 3, 2026
former mla syed ahmed pasha quadri passes away: మజ్లిస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రెండేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓవైసీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.







