
January 4, 2026
priyanka gandhi chairperson of assam screening committee: కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సంవత్సరం అస్సాంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఆమెను నియమించింది.






_1771429610364.jpg&w=2560&q=75)

_1771426206092.jpg&w=2560&q=75)
_1771425417011.jpg&w=2560&q=75)