
February 6, 2026
karnataka: కర్ణాటక యువకుడికి జాక్పాట్ తగిలింది. రాత్రికి రాత్రే రూ.49 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అబుదాబిలో‘బిగ్ టికెట్ లాటరీ’ నిర్వహించారు. లాటరీలో కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగార్ (33)కు బంపర్ ఆఫర్ తగిలింది.




_1770344354168.jpg)

