Maoists Surrender : ఛత్తీస్గఢ్లో భద్రతా దళాల ముందు లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
April 18, 2025
Maoists Surrender : ఛత్తీస్గఢ్లోని రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఇందులో 12 మంది మావోయిసులపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు...
Read More
