Home/Author: jayaram nallabariki
Author: jayaram nallabariki
KTR:సీఎం రేవంత్ రెడ్డి మోసానికి నిండు ప్రాణం బలి: మాజీ మంత్రి కేటీఆర్
KTR:సీఎం రేవంత్ రెడ్డి మోసానికి నిండు ప్రాణం బలి: మాజీ మంత్రి కేటీఆర్

December 5, 2025

ktr: బీసీ రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసానికి ఓ నిండు ప్రాణం బలైపోయిందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఎస్స్ వేదికగా తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడవడాన్ని తట్టుకోలేక ఈశ్వర్ అనే వ్యక్తి ఆత్మహుతి చేసుకున్నాడని ఆరోపించారు.

Delhi:భారత్‌-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
Delhi:భారత్‌-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

December 5, 2025

delhi: ఇండియా పర్యటనలో ఉన్న రష్యా దేశం అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భారత్‌-రష్యా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

HYDERABAD:హైదరాబాద్‌కు వచ్చే విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు..  విమానాన్ని ల్యాండ్ చేసిన అధికారులు
HYDERABAD:హైదరాబాద్‌కు వచ్చే విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు.. విమానాన్ని ల్యాండ్ చేసిన అధికారులు

December 5, 2025

hyderabad:దేశంలోని విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చే విమానాలకు ఈ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గురువారం ఇండిగో విమానానికి బాంబు బెదరింపు రాగా ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం అయిన ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

IND-SA:విశాఖ చేరుకున్న భారత్, సౌతాఫ్రికా జట్లు
IND-SA:విశాఖ చేరుకున్న భారత్, సౌతాఫ్రికా జట్లు

December 4, 2025

cricket:విశాఖపట్నంలో శనివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య తుది వన్డే జరగనుంది. రెండు జట్లు ఇప్పటికే 1-1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.

AP:పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి
AP:పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి

December 4, 2025

ap:పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేటలో కంటైనర్‌ను కారు అతివేగంతో ఢీకొట్టింది. దీంతో స్పాట్‌లో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Hyderabad:ఆన్‌లైన్ వివాహ మోసం.. రూ.3.38 లక్షలు కోల్పోయిన మహిళ
Hyderabad:ఆన్‌లైన్ వివాహ మోసం.. రూ.3.38 లక్షలు కోల్పోయిన మహిళ

December 4, 2025

hyderabad: సైబర్ నేరగాళ్లు దేశంలో రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ వివాహ ప్రతిపాదన స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన మహిళ మోసపోయింది. సైదాబాద్ వినయ్ నగర్ కాలనీకి చెందిన 47 ఏళ్ల మహిళ ఆన్‌లైన్ వివాహ మోసంలో రూ.3.38 లక్షలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

Minister Jupally Krishna Rao:ఆదిలాబాద్ ‌జిల్లా టూరిజం హబ్‌గా మారుస్తాం:  మంత్రి జూపల్లి
Minister Jupally Krishna Rao:ఆదిలాబాద్ ‌జిల్లా టూరిజం హబ్‌గా మారుస్తాం: మంత్రి జూపల్లి

December 4, 2025

minister jupally krishna rao: రానున్న రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాను టూరిజం హబ్‌గా మారుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులకు కలిసి నిర్వహించిన ఈ విజయోత్సవ మంత్రి పాల్గొన్నారు.

Cricket:ఆస్ట్రేలియా గడ్డపై  జోరూట్ తొలి టెస్ట్ సెంచరీ..
Cricket:ఆస్ట్రేలియా గడ్డపై జోరూట్ తొలి టెస్ట్ సెంచరీ..

December 4, 2025

cricket:ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు, సూపర్ స్టార్ బ్యాట్స్ మెన్‌లో జోరూట్ ఆస్ట్రేలియా గడ్డపై తన తొలి టెస్ట్ శతం సాధించాడు. ఆస్టేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం యాషెస్ సీరీస్ జరుగుతున్నాయి. గురువారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ ‌వేదిక జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో రూట్ ఈ ఘటన సాధించాడు.

mangalagiri:జగన్ హయంలో ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.. మంత్రి కొల్లు  ఆగ్రహం
mangalagiri:జగన్ హయంలో ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.. మంత్రి కొల్లు ఆగ్రహం

December 4, 2025

mangalagiri:మాజీ సీఎం జగన్‌‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం జగన్‌కు ఆనవాయితీగా వస్తుందని విమర్శించారు. తన హయంలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. గురువారం ఆయన మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.

Delhi:కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు.. కౌంటర్ ఇచ్చిన ఎంపీ కంగనా రనౌత్
Delhi:కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు.. కౌంటర్ ఇచ్చిన ఎంపీ కంగనా రనౌత్

December 4, 2025

delhi:కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ సర్కార్ విదేశీ అతిథులను ప్రతిపక్ష నాయకుడిని కలవనివ్వకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో ఈ సంప్రదాయం ఉండేది కాదన్నారు. దీనికి స్పందిస్తూ.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అత్యంత సందేహాస్పదమని విమర్శించారు.

New Delhi: అమిత్ షా గుజరాత్‌లో మూడు రోజులపాటు పర్యటించనున్న షెడ్యూల్ ఇదే.. మొత్తం 25 కార్యక్రమాల్లో
New Delhi: అమిత్ షా గుజరాత్‌లో మూడు రోజులపాటు పర్యటించనున్న షెడ్యూల్ ఇదే.. మొత్తం 25 కార్యక్రమాల్లో

December 4, 2025

new delhi:కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పర్యటన కోసం గుజరాత్‌కు వెళ్లనున్నారు. ముఖ్యంగా అహమ్మదాబాద్, గాంధీనగర్, సానందర్, వావ్-థరాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం 25 ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు

Venkayya Nayudu:తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇవ్వండి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Venkayya Nayudu:తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇవ్వండి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

December 4, 2025

venkaiah naidu:ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే తప్పని సరిగా తెలుగు వచ్చిఉండాలని వెంకయ్య నాయుడు తెలిపారు. ముఖ్యంగా తెలుగు చదువుకుంటేనే ఏపీ, తెలంగాణలో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

TG:ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన సిబ్బంది అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
TG:ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన సిబ్బంది అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

December 4, 2025

tg:ఇటీవల కాలంలో విమానాలకు వరస బాంబు బెదరింపులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ సౌదీలోని మాదీనా నుంచి హైదరాబాదుకు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు.

Mohit Sharma:అల్ ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
Mohit Sharma:అల్ ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

December 3, 2025

mohit sharma:టీమిండియా మాజీ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బుధవారం సామాజిక మాధ్యమాల్లో అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఫోస్టు చేశాడు. ఇప్పటికే భారత క్రికెట్‌లో స్థానం కోల్పోయిన మోహిత్ శర్మ ఐపీల్ ఆడుతూ తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, హరియాణా క్రికెట్ అసోసియేషన్, తమ తొటి ఆటగాళ్లు, ఐపీఎల్ ప్రాంఛైజీలు, సహాయక సిబ్బంది, కుటుంబసభ్యులు, స్నేహితులకు మోహిత్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

Chandrababu:దివ్యాంగులకు గుడ్ న్యూస్.. వారికి ఉచిత బస్సు ప్రయాణం
Chandrababu:దివ్యాంగులకు గుడ్ న్యూస్.. వారికి ఉచిత బస్సు ప్రయాణం

December 3, 2025

chandrababu:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున 7 వరాలు ప్రకటించారు.

Loan Fraud:నకిలీ పత్రాలతో బ్యాంకు లోన్లు.. నిందితులకు జైలు శిక్ష
Loan Fraud:నకిలీ పత్రాలతో బ్యాంకు లోన్లు.. నిందితులకు జైలు శిక్ష

December 3, 2025

loan fraud:నాంపల్లి కోర్టు హౌసింగ్ లోన్ మోసం కేసులో ఓ దంపతులకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది. నకిలీ పత్రాలతో లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన దంపతులు దసరథ్ నేత, లక్ష్మీబాయిగా అధికారులు గుర్తించారు.

Mamata Banerjee:నేను ఉండగా పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ తాకలేదు.. మమత సంచలన కామెంట్స్..
Mamata Banerjee:నేను ఉండగా పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ తాకలేదు.. మమత సంచలన కామెంట్స్..

December 3, 2025

mamata banerjee:పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్దా జిల్లాలో సర్ వ్యతిరేక బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలివైన కుట్ర'కు తెర తీశారని మండిపడ్డారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

YS Sharmila tweet:తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్‌‌ చేసిన కామెంట్స్‌పై వైస్ షర్మిల ట్వీట్
YS Sharmila tweet:తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్‌‌ చేసిన కామెంట్స్‌పై వైస్ షర్మిల ట్వీట్

December 3, 2025

ys sharmila tweet:ఇటీవల తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాజకీయ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరం అంటూ పోస్ట్ పెట్టారు

Sanchar Saathi App:ఇకపై సెల్‌ఫో‌నల్‌లో ఆ యాప్ తప్పనిసరేం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం
Sanchar Saathi App:ఇకపై సెల్‌ఫో‌నల్‌లో ఆ యాప్ తప్పనిసరేం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం

December 3, 2025

delhi: సంచార్ సౌథీ యాప్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వచ్చే కొత్త సెల్‌ఫోన్లలో సంచార్ సౌథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరేం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది.

CM Chandrababu:జగన్ హయాంలో వ్యవసాయం రంగం అస్తవ్యస్థం అయింది: చంద్రబాబు
CM Chandrababu:జగన్ హయాంలో వ్యవసాయం రంగం అస్తవ్యస్థం అయింది: చంద్రబాబు

December 3, 2025

cm chandrababu:మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో వ్యవసాయం అస్తవ్యస్థం అయ్యిందని విమర్శలు గుప్పించారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు.

Page 1 of 2(40 total items)