
January 13, 2026
ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు మరోసారి పెరిగాయి. అన్ని రకాల మద్యం బ్రాండ్లపై పది రూపాయల చొప్పున పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మంగళవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు (జీవో నెం. 12) జారీ చేశారు.
























