Home / Suicide
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడవలి రామకృష్ణ, భార్యతో పాటు, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి మృతి చెందగా.. కుసుమ అనే మరో తొమ్మిదేళ్ల చిన్నారి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బంధువులు చెబుతున్నారు.
కేరళలోని తిరువనంతపురంలో 26 ఏళ్ల వైద్యురాలు వరకట్న డిమాండ్లను తీర్చలేకపోవడంతో పెళ్లి రద్దయిందని ఆత్మహత్యకు పాల్పడ్డారు.మహిళ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ విద్యార్థినిగా ఉన్న షహానా మంగళవారం ఉదయం ఆమె అపార్ట్మెంట్లో శవమై కనిపించింది.
ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవకుండా ఉంది. ఏదైనా అవసరానికి మించి వినియోగిస్తే ప్రమాదమే అని ఎప్పుడు మన పెద్దలు మనకి చెబుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా ఫోన్ వినియోగం లో ఈ మాట వాస్తవం అని చెప్పవచ్చు. మొబైల్ ని ఆదాయ వనరుగా మార్చుకొని
గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక హైదరాబాద్ లోని అశోక్నగర్లో గల ఒక హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. ఆమె వయస్సు 23 సంవత్సరాలు. అయితే నవంబరు 2,3 తేదీల్లో
కడప కోఆపరేటివ్ కాలనీలో దారుణం జరిగింది. భార్య పిల్లల్ని గన్ తో షూట్ చేసిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తర్వాత ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇద్దరి భార్యల మధ్య ఆస్తి గొడవలు జరుగుతుండటంతో మొదటి భ్యార్యను హత్య చేసి తాను ఆత్మ హత్య చేసుకున్నాడు.
మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని గోషామహల్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందాడు. మృతదేహం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
నువ్వు నాతో ఉన్నప్పుడు నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోంది.. ఈ మాటలు ఎవరో భగ్న ప్రేమికుడు తన ప్రేయసి కోసం చేపప్దు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. 16 ఏళ్ల తెలిసి తెలియని వయసులో ఓ విద్యార్ధి.. ఆకర్షణకి లోనయ్యి.. చివరికి తన ప్రాణాలనే తీసుకోవడం ఇప్పుడు
ప్రముఖ భారతీయ కళా దర్శకుడు నితిన్ దేశాయ్ బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని వయస్సు 58. అతని మృతదేహం కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ రాయ్గఢ్లోని అతని ఎన్డి స్టూడియోలో కనుగొనబడింది. అతను ఎన్డి స్టూడియోస్ యజమాని . పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, కర్జాత్లోని తన స్టూడియోలో దేశాయ్ ఉరివేసుకుని కనిపించాడు.
అనంతపురం జిల్లా తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆనందరావు తన ఇంట్లోనే ఫ్యానుకు వురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు , ఈ సంఘటన జిల్లాలో సంచలనం గా మారింది. గత పది నెలల నుంచి తాడిపత్రి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న అనంతరావు పూరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.
Hyderabad: కట్టుకున్న భర్త అకాల మరణం.. ఆ భార్యను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన భర్త లేని లోకంలో.. ఉండలేనని తాను తనువు చాలించింది.